Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం, వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేసి...

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (23:27 IST)
హైదరాబాద్ శివార్లలోని జీడిమెట్లలో దారుణం జరిగింది. కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ కామాంధుడు ఆమెను వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేశాడు.
 
బాధితురాలు ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కడంతో ఆమెను జీడిమెట్ల శివార్లలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారాని పాల్పడ్డాడు. అనంతరం ఆమెను వదిలేసి పారిపోయాడు. బాధితురాలిని మేడిపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments