Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి అడ్డు వస్తున్నాడని భర్తకి విషం పెట్టిన భార్య....

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (15:19 IST)
వివాహేతర సంబంధం ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ప్రియుడితో శృంగారానికి కట్టుకున్న భర్త అడ్డుగా వున్నాడని, అతడికి అన్నంలో విషం కలిపి పెట్టింది ఓ భార్య. అది తిన్న అతడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం కోబల్ తండాకి చెందిన 30 ఏళ్ల మోహన్, పావనిలు దంపతులు. ఐతే గత కొన్ని నెలలుగా ఆమె అదే తండాకి చెందిన శ్రీనుతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తుంది. ఇది కాస్తా భర్తకు తెలిసిపోయింది. 
 
దాంతో ఈ విషయాన్ని పెద్దమనుషుల ముందు పెట్టాడు. పంచాయతీ చేసిన పెద్ద మనుషులు ఇరువుర్ని మందలించి ఇకనైనా బుద్ధిగా వుండాలని సూచించారు. కానీ పావని మాత్రం తన పద్ధతిని మార్చుకోలేదు. తన భర్త కంటే ప్రియుడే కావాలనుకున్న ఆమె పథకం ప్రకారం తన భర్తకు విషం కలిపిన ఆహారాన్ని ఇవ్వడంతో అది తిన్న అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇరుగుపొరుగువారు అతడి పరిస్థితిని గమనించి ఆసుపత్రికి తీసుకుని వెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments