Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైద‌రాబాద్‌లో మందేసి పోలీసులపై చిందులు తొక్కిన మ‌హిళ‌..!

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (15:30 IST)
ట్రాఫిక్ పోలీసులకు తాగుబోతు మహిళ పద్మ చుక్కలు చూపించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పోలీసులు అర్థరాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేసారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా మహిళ మొండికేసింది. ఎట్టకేలకు పరీక్షించడంతో మోతాదుకు మించి మహిళ మద్యం తాగినట్టు నిర్థారణ అయ్యింది.
 
బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. మద్యం తాగిన మోతాదు 36 పాయింట్లుగా నమోదైంది. దీంతో పద్మపై కేసు నమోదు చేసి.. ఆమె కారును సీజ్ చేసారు పోలీసులు. జూబ్లీహిల్స్‌లో 12 కేసులు నమోదు చేసి, 6 కార్లు, 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. తాగిన మత్తులో వాహనాలు నడుపుతూ 12మంది పోలీసులకు చిక్కారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments