Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైద‌రాబాద్‌లో మందేసి పోలీసులపై చిందులు తొక్కిన మ‌హిళ‌..!

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (15:30 IST)
ట్రాఫిక్ పోలీసులకు తాగుబోతు మహిళ పద్మ చుక్కలు చూపించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పోలీసులు అర్థరాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేసారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా మహిళ మొండికేసింది. ఎట్టకేలకు పరీక్షించడంతో మోతాదుకు మించి మహిళ మద్యం తాగినట్టు నిర్థారణ అయ్యింది.
 
బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. మద్యం తాగిన మోతాదు 36 పాయింట్లుగా నమోదైంది. దీంతో పద్మపై కేసు నమోదు చేసి.. ఆమె కారును సీజ్ చేసారు పోలీసులు. జూబ్లీహిల్స్‌లో 12 కేసులు నమోదు చేసి, 6 కార్లు, 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. తాగిన మత్తులో వాహనాలు నడుపుతూ 12మంది పోలీసులకు చిక్కారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments