నన్ను వెతకొద్దు, నా ప్రియుడిని పెళ్లాడా, ఇవిగో ఫోటోలు

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (16:24 IST)
వరంగల్ రూరల్ నల్ల మండలం రుద్రగూడెం ఆశ్రమ పాఠశాల నుండి అదృశ్యమైన 14 ఏళ్ల మైనర్ బాలిక అంజలి తన ప్రియుడిని వివాహం చేసుకున్నాట్టు సోషల్ మీడియాలో తెలియజేసింది. 7వ తేదీన అదృశ్యమైన బాలిక దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే మైనర్ బాలుడిని వివాహం చేసుకుంది.
 
అంజలి స్వగ్రామం ములుగు మండలం కోడిశాలకుంట గ్రామం.. గత కొన్ని రోజులుగా తమ బాలిక కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజాగా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా మైనర్ బాలిక అంజలి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments