Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లిహిల్స్‌లో దారుణం... చలి పెడుతుందని బొగ్గులు కుంపటి పెడితే...

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (13:25 IST)
జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. చలి పెడుతుందని ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్న తల్లి కుమారులు ఇల్లంతా పొగచూరి మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంకు చెందిన సత్యబాబు అతని భార్య బుచ్చివేణి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 లోని ప్లాట్ నెంబర్ 306 గత కొద్ది సంవత్సరాలుగా పని చేస్తున్నారు.
 
బుధవారం చలి పెడుతుండటంతో బుచ్చి వేణి ఆమె కుమారుడు పద్మరాజు ఇద్దరు ఇంట్లో బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. వేడిగా ఉండటానికి తలుపులు, కిటికీలు మూసుకున్నారు. నిద్రించడంతో ఇంట్లో పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని ఉస్మానియాకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments