Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లిహిల్స్‌లో దారుణం... చలి పెడుతుందని బొగ్గులు కుంపటి పెడితే...

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (13:25 IST)
జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. చలి పెడుతుందని ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్న తల్లి కుమారులు ఇల్లంతా పొగచూరి మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంకు చెందిన సత్యబాబు అతని భార్య బుచ్చివేణి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 లోని ప్లాట్ నెంబర్ 306 గత కొద్ది సంవత్సరాలుగా పని చేస్తున్నారు.
 
బుధవారం చలి పెడుతుండటంతో బుచ్చి వేణి ఆమె కుమారుడు పద్మరాజు ఇద్దరు ఇంట్లో బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. వేడిగా ఉండటానికి తలుపులు, కిటికీలు మూసుకున్నారు. నిద్రించడంతో ఇంట్లో పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని ఉస్మానియాకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments