Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లిహిల్స్‌లో దారుణం... చలి పెడుతుందని బొగ్గులు కుంపటి పెడితే...

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (13:25 IST)
జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. చలి పెడుతుందని ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్న తల్లి కుమారులు ఇల్లంతా పొగచూరి మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంకు చెందిన సత్యబాబు అతని భార్య బుచ్చివేణి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 లోని ప్లాట్ నెంబర్ 306 గత కొద్ది సంవత్సరాలుగా పని చేస్తున్నారు.
 
బుధవారం చలి పెడుతుండటంతో బుచ్చి వేణి ఆమె కుమారుడు పద్మరాజు ఇద్దరు ఇంట్లో బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. వేడిగా ఉండటానికి తలుపులు, కిటికీలు మూసుకున్నారు. నిద్రించడంతో ఇంట్లో పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని ఉస్మానియాకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments