Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాంపల్లిలోని ఓయో లాడ్జ్‌కు తీసుకెళ్లి 16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (10:54 IST)
పాతబస్తీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. 16ఏళ్ల బాలికపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 12న చంచల్‌గూడ జైలు సమీపంలో బాలికను కిడ్నాప్‌ చేసిన యువకులు.. నాంపల్లిలోని ఓయో లాడ్జ్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆమెకు మత్తు మందు ఇచ్చి రెండు రోజులపాటు సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం ఆ మైనర్‌ బాలికను అక్కడే వదిలివెళ్లిపోయారు.
 
ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. నిందితులు బాధితురాలికి తెలిసినవారేనని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

Raviteja: రవితేజ అనార్కలి సినిమాలో ముగ్గురు నాయికలు, అషికా రంగనాథ్ ఫిక్స్

తనకు సలార్ అంటే ఆయనే అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments