Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాంపల్లిలోని ఓయో లాడ్జ్‌కు తీసుకెళ్లి 16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (10:54 IST)
పాతబస్తీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. 16ఏళ్ల బాలికపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 12న చంచల్‌గూడ జైలు సమీపంలో బాలికను కిడ్నాప్‌ చేసిన యువకులు.. నాంపల్లిలోని ఓయో లాడ్జ్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆమెకు మత్తు మందు ఇచ్చి రెండు రోజులపాటు సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం ఆ మైనర్‌ బాలికను అక్కడే వదిలివెళ్లిపోయారు.
 
ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. నిందితులు బాధితురాలికి తెలిసినవారేనని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments