Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి మత్తులో కన్నెపై కాటేసిన కామాంధుడు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (09:32 IST)
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. గంజాయి మత్తులో ఓ కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. వ‌న‌స్థ‌లిపురం కాంప్లెక్స్ వ‌ద్ద ఒంట‌రిగా న‌డుచుకుంటూ వెళుతుండగా గంజాయి మ‌త్తులో ఉన్న ఓ యువ‌కుడు త‌న బైక్‌పై ఆ బాలిక‌ను బ‌ల‌వంతంగా తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత మైన‌ర్‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. 
 
బాలిక‌ను శుక్రవారం ఉద‌యం ఆ కాంప్లెక్స్ వ‌ద్ద వ‌దిలేసి వెళ్లిపోయాడు. త‌న‌కు జ‌రిగిన ఘోర అవ‌మానాన్ని బాలిక త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలి త‌ల్లిదండ్రులు వ‌న‌స్థ‌లిపురం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలిక‌పై అత్యాచారం చేసిన యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments