Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో మంటలు: యువతితో పాటు సజీవ దహనమైన వ్యాపారి

ఐవీఆర్
సోమవారం, 6 జనవరి 2025 (19:24 IST)
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషను పరిధిలో ఘోర కారు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు కారు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ఘట్ కేసర్ సమీపంలోని ఘనపూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న ఎరిటిగా కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారులో వున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
 
కారులో చెలరేగిన మంటల్లో మృతి చెందిన వారిలో శ్రీరామ్ అనే సైకిల్ హోల్ సేల్ షాప్ యజమానిగా గుర్తించారు. ఈ మంటల్లో మృత్యువాత పడిన యువతి వివరాలు తెలియాల్సి వుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments