జస్ట్ రూ. 500 కూపన్ కొనండి, రూ. 15 లక్షల ఇల్లు సొంతం చేసుకోండి, ఎక్కడ?

ఐవీఆర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (13:04 IST)
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జాతీయ రహదారి పక్కనే 66 గజాల స్థలం కలిగి వున్న ఓ యజమానికి బంపర్ ఆలోచన వచ్చింది. తన ఇంటి స్థలాన్ని అమ్మేందుకు గత ఏడాదిగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అనుకున్న ధర రావడంలేదు. దీనితో లక్కీడ్రా పద్ధతిని ప్రవేశపెట్టారాయన. ఇందుకుగాను రూ. 500 విలువైన 3000 కూపన్లు ముద్రించాడు.
 
ఈ 3 వేల కూపన్లను కొనుగోలు చేసి తను ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలని బోర్డు పెట్టాడు. కూపన్లు అన్నీ కొనుగోలు పూర్తయ్యాక నవంబరు నెలలో లక్కీ డ్రా తీస్తానని చెబుతున్నాడు. ఇది చట్టబద్ధం కానప్పటికీ ఇతడి ఆలోచన చాలా కొత్తగా వుందని పలువురు చెప్పుకుంటున్నారు. జస్ట్ 500 రూపాయలతో లక్ తగిలితే రూ. 15 లక్షల ఆస్తి తగలవచ్చు కనుక పలువురు ఆ డబ్బాలో కూపన్లు వేసే పనిలో వున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments