Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ : స్పా ముసుగులో పాడు పనులు- ఆరుగురి అరెస్ట్

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (22:23 IST)
హైదరాబాద్ మహా నగరంలో స్పా ముసుగులో పాడు పనుల దందాను పోలీసులు గుర్తించారు. గుడిమల్కాపూర్‌లోని స్పా సెంటర్లపై సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఐదు మంది యువతులను రెస్క్యూ చేయగా, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
స్పా నిర్వహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను ఉద్యోగం పేరిట హైదరాబాద్‌కు రప్పించి, ఈ వృత్తిలోకి దింపి వ్యభిచారంలోకి నేడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌లో స్పా సెంటర్ లో మాటను ఈ గలీజ్ దందాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shashti purthi : రాజేంద్రప్రసాద్ నటించిన షష్టి పూర్తి మూవీ రివ్యూ

పోలీస్ కంప్లెయింట్ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్

తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments