టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

ఐవీఆర్
శుక్రవారం, 22 ఆగస్టు 2025 (22:00 IST)
మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. టీవీ సీరియల్ చూస్తున్న భార్యను తనకు అన్నం పెట్టాలంటూ భర్త గట్టిగా అడిగాడు. అంతే... ఆమె ఆత్మహత్య యత్నం చేసింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కోడిపుంజుల తండాలో కూలీ పనులు చేసుకుంటూ వుండే వ్యక్తి శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చాడు. రాగానే తనకు భోజనం పెట్టాలంటూ భార్యను అడిగాడు. ఐనా ఆమె భర్త మాటలు పట్టించుకోకుండా టీవీ సీరియల్ చూడటంలో మునిగిపోయింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త... నీకు టీవీ సీరియల్ ముఖ్యమా నేను ముఖ్యమా అంటూ గట్టిగా ప్రశ్నించాడు.
 
అంతే... భర్త తనపై ఆగ్రహించాడనీ, టీవీ సీరియల్ చూడవద్దంటున్నాడని ఆగ్రహంతో తన కుమారుడికి పురుగులు మందు తాగించి భార్య కూడా తాగేసింది. విషయం తెలుసుకున్న భర్త ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించాడు. కుమారుడి పరిస్థితి విషమంగా వుండగా భార్య పరిస్థితి కూడా ఆందోళకరంగా వున్నట్లు తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments