Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గోస తగిలి భారాస ఓడింది: ములుగు ఎమ్మెల్యే సీతక్కపై పూలవర్షం

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (15:06 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఘోరంగా ఓడిపోవడం వెనుక తన గోస వున్నదని ములుగు ఎమ్మెల్యే అనసూయ(సీతక్క) అన్నారు. ప్రజల ఇక్కట్ల నుంచి గట్టెక్కించేందుకు నేను చేపట్టిన కార్యక్రమాలను ఎగతాళి చేసారనీ, ఆ అవమానాలను ఎదుర్కొంటూ నేను పడిన గోస నేడు భారాసకి తగిలి ఓడిపోయిందని ఆమె అన్నారు.
 
తనను ఎలాగైనా ఓడించాలని భారాస నాయకులు డబ్బు కట్టలతో నియోజకవర్గంలో కలియదిరిగి వాటిని పంచారని ఆరోపించారు. ఐతే ములుగు ప్రజలు వారి ఎత్తులను చిత్తు చేసి తనను గెలిపించారని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం రాబోతోందనీ, ములుగు నియోజకవర్గానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని సీతక్క అన్నారు. మరోవైపు ములుగు నియోజకవర్గ ప్రజలు సీతక్కను విజయం సాధించక మునుపే ఆమెపై పూలవర్షం కురిపించి సంబురాలు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments