Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గోస తగిలి భారాస ఓడింది: ములుగు ఎమ్మెల్యే సీతక్కపై పూలవర్షం

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (15:06 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఘోరంగా ఓడిపోవడం వెనుక తన గోస వున్నదని ములుగు ఎమ్మెల్యే అనసూయ(సీతక్క) అన్నారు. ప్రజల ఇక్కట్ల నుంచి గట్టెక్కించేందుకు నేను చేపట్టిన కార్యక్రమాలను ఎగతాళి చేసారనీ, ఆ అవమానాలను ఎదుర్కొంటూ నేను పడిన గోస నేడు భారాసకి తగిలి ఓడిపోయిందని ఆమె అన్నారు.
 
తనను ఎలాగైనా ఓడించాలని భారాస నాయకులు డబ్బు కట్టలతో నియోజకవర్గంలో కలియదిరిగి వాటిని పంచారని ఆరోపించారు. ఐతే ములుగు ప్రజలు వారి ఎత్తులను చిత్తు చేసి తనను గెలిపించారని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం రాబోతోందనీ, ములుగు నియోజకవర్గానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని సీతక్క అన్నారు. మరోవైపు ములుగు నియోజకవర్గ ప్రజలు సీతక్కను విజయం సాధించక మునుపే ఆమెపై పూలవర్షం కురిపించి సంబురాలు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments