Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : డబుల్స్‌లో సానియా జోడీకి షాక్

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (10:44 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా ఆదివారం మరో ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో ఒలింపిక్స్ టెన్నిస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్‌ విభాగంలో సానియా మీర్జా, అంకితా రైనా జోడీ ఓటమి పాలైంది. 
 
ఉక్రెయిన్ ప్లేయర్లు 6-0, 7-6, 10-8 తేడాతో సానియా జోడీని ఓడిచారు. మొత్తం గంట 33 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది. మొదటి 21 నిమిషాలు సానియా, అంకిత జంట ఆధిపత్యం ప్రదర్శించినా, తర్వాత ఉక్రెయిన్ జోడీ రేసులోకి వచ్చింది.
 
మరోవైపు, పురుషుల సింగిల్స్‌ నుంచి బ్రిటన్‌ స్టార్‌ అటగాడు ఆండీ ముర్రే నుంచి తప్పుకున్నాడు. 34 ఏళ్ల ముర్రే తొడ కండరాలకు గాయం కావడంతో సింగిల్స్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ముర్రే ప్రకటించాడు. 
 
అయితే డబుల్స్‌లో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు. డిఫెండింగ్ చాంపియన్‌ అయిన ఆండీ ముర్రే 2012లో జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాడు. మళ్లీ నాలుగేండ్ల తర్వాత జరిగిన రియో ఒలింపిక్స్‌లో తన పతకాన్ని నిలబెట్టుకున్నాడు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments