టోక్యో ఒలింపిక్స్ : డబుల్స్‌లో సానియా జోడీకి షాక్

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (10:44 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా ఆదివారం మరో ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో ఒలింపిక్స్ టెన్నిస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్‌ విభాగంలో సానియా మీర్జా, అంకితా రైనా జోడీ ఓటమి పాలైంది. 
 
ఉక్రెయిన్ ప్లేయర్లు 6-0, 7-6, 10-8 తేడాతో సానియా జోడీని ఓడిచారు. మొత్తం గంట 33 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది. మొదటి 21 నిమిషాలు సానియా, అంకిత జంట ఆధిపత్యం ప్రదర్శించినా, తర్వాత ఉక్రెయిన్ జోడీ రేసులోకి వచ్చింది.
 
మరోవైపు, పురుషుల సింగిల్స్‌ నుంచి బ్రిటన్‌ స్టార్‌ అటగాడు ఆండీ ముర్రే నుంచి తప్పుకున్నాడు. 34 ఏళ్ల ముర్రే తొడ కండరాలకు గాయం కావడంతో సింగిల్స్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ముర్రే ప్రకటించాడు. 
 
అయితే డబుల్స్‌లో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు. డిఫెండింగ్ చాంపియన్‌ అయిన ఆండీ ముర్రే 2012లో జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాడు. మళ్లీ నాలుగేండ్ల తర్వాత జరిగిన రియో ఒలింపిక్స్‌లో తన పతకాన్ని నిలబెట్టుకున్నాడు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఫ్రెండ్స్‌తో ఒక్క గంట గడిపిరా, ఏపీ మహిళా మంత్రి పీఎ మెసేజ్: మహిళ ఆరోపణ (video)

అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు త్యాగం చేశారు.. నిర్మలా సీతారామన్

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

తర్వాతి కథనం
Show comments