Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగుల రాణి పీటీ ఉషపై కేరళ పోలీసుల చీటింగ్ కేసు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (11:31 IST)
భారత పరుగుల రాణి పీటీ ఉషపై కేరళ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఉషతో పాటు మరో ఆగురుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు కోళికోడ్ పోలీసులు వెల్లడించారు. 
 
కాగా, జెమ్మా జోసెఫ్ కోజికోడ్‌లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ఓ బిల్డర్ నుంచి కోనుగోలు చేసింది. ఆ ఫ్లాట్‌ కోసం జోసెఫ్ వాయిదాల రూపంలో మొత్తం రూ.46 లక్షలు చెల్లించింది. అయినప్పటికీ ఫ్లాట్‌ను బిల్డర్ జోసెఫ్‌కు అప్పగించలేదు. 
 
పీటీ ఉష హామీ మేరకు బిల్డర్‌కు తాను పూర్తి డబ్బులు చెల్లించానని కానీ, తనకు ఫ్లాట్‌ను అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బిల్డర్‌తో పాటు.. పీటీ ఉష తమను మోసం చేశారని జోసెఫ్ పేర్కొనడంతో కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments