Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిజ్వాన్ కొత్త రికార్డు: 18 అర్ధ సెంచరీలు.. 2,036 పరుగులు

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (10:21 IST)
Mohammad Rizwan
క్యాలెండర్ ఇయర్‌లో రెండు వేల పరుగులు చేసి.. ఈ ఫీట్ సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్. కరాచీలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ-20లో ఈ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు రిజ్వాన్. 
 
208 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముందు నుంచీ దూకుడుగానే ఆడిన రిజ్వాన్.. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఫోర్‌తో ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా ఈ ఏడాది 45 ఇన్నింగ్స్‌లు ఆడిన రిజ్వాన్.. 55 సగటు, 130 స్ట్రైక్ రేట్‌తో 2,036 పరుగులు సాధించాడు. అందులో 18 అర్ధ సెంచరీలున్నాయి. 
 
కాగా, ఇప్పటికే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బాబర్ ఆజమ్ పేరు మీదున్న (1,779) రికార్డును ఇప్పటికే రిజ్వాన్ చెరిపేశాడు. బాబర్ రెండో స్థానంలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ సంతకం చేయరు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: భూమన సవాల్

విజయవాడ వరద నీటిలో తిరిగిన బాలుడు, కాటేసిన ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్, కాలు తీసేసారు

Best tourism villagesగా నిర్మల్, సోమశిల

ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ. 20 కోట్ల సాయం

డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమల పర్యటన రద్దు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

తర్వాతి కథనం
Show comments