Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై శ్రీవారి ప్రసాదం చేదు... ఎందుకంటే?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం ఇకపై తీపికి బదులు చేదుగా మారనుంది. దీనికి కారణం లేకపోలేదు. శ్రీవారి ప్రసాదాలైన లడ్డూ, వడ, తదితర ప్రసాదాల ధరలను పెంచేందుకు తిరుమల తిరుపతి దే

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (17:55 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం ఇకపై తీపికి బదులు చేదుగా మారనుంది. దీనికి కారణం లేకపోలేదు. శ్రీవారి ప్రసాదాలైన లడ్డూ, వడ, తదితర ప్రసాదాల ధరలను పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం శ్రీవారి కల్యాణోత్సవాలు, ఆలయాల కుంభాబిషేకాలు, ఇతరాత్రా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విజ్ఙాపనలపై టీటీడీ లడ్డూ, వడ ప్రసాదాలను విక్రయిస్తుంది. వీటి ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుని ధరలను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. 
 
ఇందులోభాగంగా, సాధారణ లడ్డూను 25రూ నుంచి 50 రూపాయలకు, శ్రీవారి కల్యాణం లడ్డూ ధరను రూ 100 నుంచి 200కు గాను, వడ రూ 25 నుంచి 50రూపాయలకు గాను, మినీ లడ్డూను రూ 3.50 నుంచి 7రూపాయలకు పెంచారు. 
 
సిపార్సులపై ఇచ్చే లడ్డూ ప్రసాదాన్ని కూడా పెంచాలని టీటీడీ భావిస్తోంది. అలాగే, సిఫార్సు లేకపోయినప్పటికీ సాధారణ భక్తులకు కూడా కోరినన్ని నడ్డూలను ఇవ్వాలని తితిదే భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments