8న చంద్రగ్రహణం - శ్రీవారి ఆలయం మూసివేత

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (10:43 IST)
ఈ నెల 8వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం కనిపించనుంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంను మూసివేయనున్నారు. మొత్తం 11 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. 8వ తేదీ ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజల తర్వాత శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తారు. 
 
కాగా, చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.39 గంటలకు నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజలు నిర్వహించి ఆలయాన్ని తెరిగి తెరుస్తారు. వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. 
 
చంద్రగ్రహణం నేపథ్యంలో 7న సిఫారసు లేఖలు స్వీకరించబోడవం లేదని తితిదే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 8వ తేదీన గ్రహణం రోజున సర్వదర్శనం టోకెన్లను కూడా జారీ చేయడం లేదని చెప్పారు. బ్రేక్ దర్శనాలు, అర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

18-11-2025 మంగళవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం.. ఆప్తులను కలుసుకుంటారు...

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments