Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులూ చేదువార్త (video)

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (18:44 IST)
తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసిన సంధర్భాలు చాలా అరుదు. గ్రహణ సమయాల్లో మాత్రమే ఆలయాన్ని మూసివేస్తారు. భక్తులను దర్సనానికి అనుమతించరు. ఎలాంటి పరిస్థితిలోనైనా తిరుమల శ్రీవారి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. ఆపద మ్రొక్కుల వాడు అన్ని సమయాల్లోను భక్తులను కటాక్షిస్తారని పురాణాలు చెబుతుంటారు.
 
అయితే కరోనా మహమ్మారి కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని గత నెల 23వ తేదీ నుంచి భక్తులను దర్సనానికి అనుమతించడం లేదు. అయితే ఆలయంలో మాత్రం కైంకర్యాలు యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. కానీ భక్తులను భగవంతుడికి దూరం చేయడం..భగవంతుడు భక్తులకు దూరమవ్వడం ఇది చరిత్రగా మిగిలిపోక తప్పదు.
 
ప్రస్తుతానికి లాక్ డౌన్ 14వతేదీ వరకు మాత్రమే అని అందరూ అనుకున్నారు. ఎపిలో సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం లాక్ డౌన్ కొన్ని మండలాల్లో అవసరం లేదని ప్రధానమంత్రికి చెప్పేశారు.

కానీ ఎపిలో లాక్ డౌన్ ఎత్తివేసినా సరే ఆలయాలను మాత్రం మూసే ఉంచాలన్న నిర్ణయానికి వచ్చారు. తిరుమల ఆలయంలో మాత్రం భక్తులెవరినీ ఈ నెల చివరి వరకు అనుమతించకూడదని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుందట. ఇదే విషయంపై టిటిడి అధికారులు కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నారట.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

South Africa: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన దక్షిణాఫ్రికా.. శాంతించండి..

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 571 కొత్త పాఠశాలలు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

తర్వాతి కథనం
Show comments