Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులూ చేదువార్త (video)

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (18:44 IST)
తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసిన సంధర్భాలు చాలా అరుదు. గ్రహణ సమయాల్లో మాత్రమే ఆలయాన్ని మూసివేస్తారు. భక్తులను దర్సనానికి అనుమతించరు. ఎలాంటి పరిస్థితిలోనైనా తిరుమల శ్రీవారి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. ఆపద మ్రొక్కుల వాడు అన్ని సమయాల్లోను భక్తులను కటాక్షిస్తారని పురాణాలు చెబుతుంటారు.
 
అయితే కరోనా మహమ్మారి కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని గత నెల 23వ తేదీ నుంచి భక్తులను దర్సనానికి అనుమతించడం లేదు. అయితే ఆలయంలో మాత్రం కైంకర్యాలు యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. కానీ భక్తులను భగవంతుడికి దూరం చేయడం..భగవంతుడు భక్తులకు దూరమవ్వడం ఇది చరిత్రగా మిగిలిపోక తప్పదు.
 
ప్రస్తుతానికి లాక్ డౌన్ 14వతేదీ వరకు మాత్రమే అని అందరూ అనుకున్నారు. ఎపిలో సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం లాక్ డౌన్ కొన్ని మండలాల్లో అవసరం లేదని ప్రధానమంత్రికి చెప్పేశారు.

కానీ ఎపిలో లాక్ డౌన్ ఎత్తివేసినా సరే ఆలయాలను మాత్రం మూసే ఉంచాలన్న నిర్ణయానికి వచ్చారు. తిరుమల ఆలయంలో మాత్రం భక్తులెవరినీ ఈ నెల చివరి వరకు అనుమతించకూడదని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుందట. ఇదే విషయంపై టిటిడి అధికారులు కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నారట.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

అన్నీ చూడండి

లేటెస్ట్

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

శ్రావణ ఆదివారం ఈ రెండు చేస్తే.. అప్పులుండవు.. కావాల్సిందల్లా బెల్లం మాత్రమే..

అష్టలక్ష్మీ దేవతలను ప్రార్థిస్తే...

తర్వాతి కథనం
Show comments