Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై భక్తుడు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళం

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (17:45 IST)
తిరుమల వెంకన్నకు మరోసారి భారీ విరాళాన్ని అందింది. చెన్నైకి చెందిన భక్తుడు తితిదేకి రూ. 1.02 కోట్లు విరాళం అందించాడు. ఆపదమొక్కులవాడు తిరుమల ఏడుకొండల స్వామికి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు.

 
కోరిన కోర్కెలు నెరవేర్చే ఆ కలియుగదైవానికి తలనీలాలు సమర్పించి ముడుపులు చెల్లించుకుంటారు. వేంకటేశ్వరునికి భక్తితో వేసే కానుకలు వందల నుంచి కోట్లలో సమర్పించుకుంటారు భక్తులు. తాజాగా చెన్నైకి చెందిన శ్రీ సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో దాత‌లు విరాళం చెక్కును ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందించారు.
 
ఇందులో ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.15 ల‌క్ష‌లు ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నూత‌న ఫ‌ర్నిచ‌ర్‌, వంట‌శాల‌లో పాత్ర‌ల‌కు రూ.87 ల‌క్ష‌లు విరాళం. ఈ విషయం టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments