Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై భక్తుడు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళం

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (17:45 IST)
తిరుమల వెంకన్నకు మరోసారి భారీ విరాళాన్ని అందింది. చెన్నైకి చెందిన భక్తుడు తితిదేకి రూ. 1.02 కోట్లు విరాళం అందించాడు. ఆపదమొక్కులవాడు తిరుమల ఏడుకొండల స్వామికి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు.

 
కోరిన కోర్కెలు నెరవేర్చే ఆ కలియుగదైవానికి తలనీలాలు సమర్పించి ముడుపులు చెల్లించుకుంటారు. వేంకటేశ్వరునికి భక్తితో వేసే కానుకలు వందల నుంచి కోట్లలో సమర్పించుకుంటారు భక్తులు. తాజాగా చెన్నైకి చెందిన శ్రీ సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో దాత‌లు విరాళం చెక్కును ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందించారు.
 
ఇందులో ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.15 ల‌క్ష‌లు ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నూత‌న ఫ‌ర్నిచ‌ర్‌, వంట‌శాల‌లో పాత్ర‌ల‌కు రూ.87 ల‌క్ష‌లు విరాళం. ఈ విషయం టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

తర్వాతి కథనం
Show comments