ధ్యానమార్గంలో నిమగ్నమైన వారికి అదో సమస్య కాదు

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:20 IST)
మనిషి పాకులాట దేనికోసం. లేచింది మొదలు ఏదో సాధించాలని ఆరాటపడేవాడు చివరకి అది లేకపోతే మాత్రం వుండలేడు. అన్నీ తెలుసుకున్న తర్వాత  అతడు అనుకునేదొక్కటే. సంపద అక్కరలేదు, నాకు నిద్ర కావాలి. అంటే ఇప్పుడు నీకు నిద్రే సంపద అయిందన్నమాట. 
 
ఒకసారి ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులను ఈ క్రింది విధంగా ప్రశ్నించాడు. జీవితంలో యదార్థంగా సంభవించగలిగే వస్తువు ఏది కావాలో కోరుకోమని వరమడిగితే, ఏమని అడుగుతావు? అని. కొంతమంది కారు కావాలని, కొంతమంది లక్ష రూపాయలనీ, ఇలా మరికొంతమంది తమకేవి ఇష్టమో చెప్పారు. 
 
అందుకు అధ్యాపకుడు... ఓరి అభాగ్యులారా... ఎందుకు వీటిని కోరుకున్నారు? బుర్రలిమ్మని, మేధస్సునిమ్మని అడగాలి అని వారికి సూచించాడు. అందుకు బదులుగా ఒక విద్యార్థి లేచి, ఎవరైనా తమ దగ్గర ఏది లేదో అది అడుగుతారు కదా అని అన్నాడు. 
 
కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో కరువైంది నీ సంపద. నిద్ర గొప్ప సంపద. అదే గొప్ప సుఖం. ధ్యానమార్గంలో నిమగ్నమైన వారికి ఇది ఒక సమస్య కాదు. ధ్యానంలో నిమగ్నులు కండి. నిద్ర దానంతట అదే వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Orvakal: ఫార్మాస్యూటికల్ హబ్‌గా అభివృద్ధి చెందుతోన్న ఓర్వకల్

రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది.. వైద్య విద్యార్థిని మృతి

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిని అవుతా: కల్వకుంట్ల కవిత

Duvvada: బర్త్ డే పార్టీ కేసు: మాధురి బంధువు పార్థసారధికి నోటీసులు

వెస్ట్ బెంగాల్‌లో అధికారంలోకి వస్తాం : నితిన్ నబిన్

అన్నీ చూడండి

లేటెస్ట్

డిసెంబర్ 13, 2025, శనివారం, కృష్ణపక్ష నవమి: పది రూపాయలు ఖర్చు చేసి.. ఈ దీపాన్ని వెలిగిస్తే..?

Lakshana shastra: మహిళల బొడ్డుతో పాటు ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ వుంటే?

12-12-2025 శుక్రవారం ఫలితాలు - ధనలాభం.. వాహనసౌఖ్యం పొందుతారు...

Double Decker Bus: సింహాచలానికి డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్

Guruvar Vrat: బృహస్పతిని గురువారం పూజిస్తే నవగ్రహ దోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments