అదే జరిగితే సముద్రంలో వింధ్య పర్వతమే తేలదా?

Webdunia
సోమవారం, 2 మే 2022 (23:23 IST)
మహర్షులైనా ఇంద్రియ నిగ్రహం సిద్ధిస్తుందా... అంటే సమాధానం కష్టమే. విశ్వామిత్ర పరాశరాది మునులు సైతం ముక్కుమూసుకుని తపము ఆచరించేవేళ, ఇంద్ర లోకపు అప్సర భామినులు రాగా వారితో వలపు ఝంఝాటంలో పడలేదా?

 
అంతటి వారికే స్త్రీల పట్ల ఆశ చావనపుడు, రసపదార్థాలు దిట్టంగా భుజించే నరులకు సరసాన్ని దూరం చేయడం సాధ్యమా? ఇంద్రియ నిగ్రహం అనేది మానవులకు సిద్ధించడం కల్ల. అదే జరిగితే సముద్రంలో వింధ్య పర్వతమే తేలదా?

 
వింధ్య పర్వతం నీటిలో తేలడం ఎంత అసంభవమో... నరులు కోరికలను విడనాడటం అంతే. ఈ లోకంలో విరక్తులైనట్లు కన్పించేవారే తప్ప, నిజంగా విరక్తులైనవారు లేరంటారు. కానీ ఇంద్రియ నిగ్రహంతో చరిత్రకెక్కిన పురుషపుంగవులు ఎందరో కదా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డిలో ట్రిపుల్ రైడింగ్.. ఇద్దరు యువకుల మృతి

భారత పౌరులందరూ ఇరాన్‌‌ను వదిలివెళ్లాలి.. భారత రాయబార కార్యాలయం

రాజమండ్రి కల్తీ పాలు: యూరియా, సీరం క్రియేటివ్ స్థాయిలెక్కువున్నాయి: మంత్రి సత్యకుమార్

కల్తీ పాలు సేవించి నలుగురు మృతి.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి

కన్నబిడ్డకు నిద్రమాత్రలిచ్చి.. ప్రియుడితో అత్యాచారం చేయించింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

19-02-2026 గురువారం ఫలితాలు : పొగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు...

18-02-2026 బుధవారం ఫలితాలు - ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు....

17-02- 2026 మంగళవారం ఫలితాలు - మీ తప్పిదాలు సరిదిద్దుకోండి

ఏఐతో ఇబ్బందులు తప్పవ్.. బాబా వంగా జోస్యం

16-02-2026 సోమవారం ఫలితాలు - మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు...

తర్వాతి కథనం
Show comments