అదే జరిగితే సముద్రంలో వింధ్య పర్వతమే తేలదా?

Webdunia
సోమవారం, 2 మే 2022 (23:23 IST)
మహర్షులైనా ఇంద్రియ నిగ్రహం సిద్ధిస్తుందా... అంటే సమాధానం కష్టమే. విశ్వామిత్ర పరాశరాది మునులు సైతం ముక్కుమూసుకుని తపము ఆచరించేవేళ, ఇంద్ర లోకపు అప్సర భామినులు రాగా వారితో వలపు ఝంఝాటంలో పడలేదా?

 
అంతటి వారికే స్త్రీల పట్ల ఆశ చావనపుడు, రసపదార్థాలు దిట్టంగా భుజించే నరులకు సరసాన్ని దూరం చేయడం సాధ్యమా? ఇంద్రియ నిగ్రహం అనేది మానవులకు సిద్ధించడం కల్ల. అదే జరిగితే సముద్రంలో వింధ్య పర్వతమే తేలదా?

 
వింధ్య పర్వతం నీటిలో తేలడం ఎంత అసంభవమో... నరులు కోరికలను విడనాడటం అంతే. ఈ లోకంలో విరక్తులైనట్లు కన్పించేవారే తప్ప, నిజంగా విరక్తులైనవారు లేరంటారు. కానీ ఇంద్రియ నిగ్రహంతో చరిత్రకెక్కిన పురుషపుంగవులు ఎందరో కదా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చాక్లెట్ ఇస్తానని నమ్మించింది... జ్యూస్ అని యాసిడ్ తాగించింది..

మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, 8 గ్రాముల బంగారం.. టీవీకే విజయ్

Stray Dog: వీధి కుక్కల బెడద.. చికిత్స పొందుతూ ఏడేళ్ల బాలుడి మృతి

మహిళా రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌

మహిళ బిల్లులో ఓబీసీ సబ్ కోటా ఉండాల్సిందే.. లేకుంటే ఉద్యమం తప్పదు.. కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

అవతలివాడి మీద మనం కోపం ప్రదర్శిస్తే ఏమౌతుంది? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు?

14-04-2026 మంగళవారం ఫలితాలు - మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది...

13-04-2026 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి ఆశాజనకం.. పరిస్థితులు చక్కబడతాయి...

12-04-2026 ఆదివారం ఫలితాలు - ఏ పనీ చేయబుద్ధికాదు

12-04-2026 నుంచి 18-04-2026 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments