Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే జరిగితే సముద్రంలో వింధ్య పర్వతమే తేలదా?

Webdunia
సోమవారం, 2 మే 2022 (23:23 IST)
మహర్షులైనా ఇంద్రియ నిగ్రహం సిద్ధిస్తుందా... అంటే సమాధానం కష్టమే. విశ్వామిత్ర పరాశరాది మునులు సైతం ముక్కుమూసుకుని తపము ఆచరించేవేళ, ఇంద్ర లోకపు అప్సర భామినులు రాగా వారితో వలపు ఝంఝాటంలో పడలేదా?

 
అంతటి వారికే స్త్రీల పట్ల ఆశ చావనపుడు, రసపదార్థాలు దిట్టంగా భుజించే నరులకు సరసాన్ని దూరం చేయడం సాధ్యమా? ఇంద్రియ నిగ్రహం అనేది మానవులకు సిద్ధించడం కల్ల. అదే జరిగితే సముద్రంలో వింధ్య పర్వతమే తేలదా?

 
వింధ్య పర్వతం నీటిలో తేలడం ఎంత అసంభవమో... నరులు కోరికలను విడనాడటం అంతే. ఈ లోకంలో విరక్తులైనట్లు కన్పించేవారే తప్ప, నిజంగా విరక్తులైనవారు లేరంటారు. కానీ ఇంద్రియ నిగ్రహంతో చరిత్రకెక్కిన పురుషపుంగవులు ఎందరో కదా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

తర్వాతి కథనం
Show comments