Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలకై ఒక్క అడుగువేస్తే కలిగే ఫలం ఏంటో తెలుసా?

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (22:06 IST)
ఏ ఉత్సవం చేసినా ఫలితమనేది వుండాలి. లేదంటే ఆ పని చేయరు. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలను ఎవరు చూసినా ఈ లోకంలో సకల భోగాలను అనుభవించి బ్రహ్మలోకాలను పొందుతారని విశ్వాసం.
 
ఎవరైనా ఈ బ్రహ్మోత్సవాలకై ఇంటి నుంచి ఒక్క అడుగు వేస్తారో వారి తర్వాత ఏడు తరాల వారికి అన్నం చేకూరుస్తాననీ, అటువంటివారు ఈ లోకంలో అనేక భోగాలు అనుభవించి, స్వర్గ సౌఖ్యాలనుభవించి అనంతరం పరమపదాన్ని చేరుకుంటారని వరాహ పురాణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా బ్రహ్మదేవునితో చెప్పి వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments