బ్రహ్మోత్సవాలకై ఒక్క అడుగువేస్తే కలిగే ఫలం ఏంటో తెలుసా?

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (22:06 IST)
ఏ ఉత్సవం చేసినా ఫలితమనేది వుండాలి. లేదంటే ఆ పని చేయరు. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలను ఎవరు చూసినా ఈ లోకంలో సకల భోగాలను అనుభవించి బ్రహ్మలోకాలను పొందుతారని విశ్వాసం.
 
ఎవరైనా ఈ బ్రహ్మోత్సవాలకై ఇంటి నుంచి ఒక్క అడుగు వేస్తారో వారి తర్వాత ఏడు తరాల వారికి అన్నం చేకూరుస్తాననీ, అటువంటివారు ఈ లోకంలో అనేక భోగాలు అనుభవించి, స్వర్గ సౌఖ్యాలనుభవించి అనంతరం పరమపదాన్ని చేరుకుంటారని వరాహ పురాణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా బ్రహ్మదేవునితో చెప్పి వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైద్య కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి? హైకోర్టు ప్రశ్న

తిరుపతి ఎస్వీ జూపార్క్ టైమ్ స్కైల్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ... సెల్ఫీ వీడియో

అత్తారింటికి తరచూ వెళ్లే అల్లుడు.. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు.. భార్య అడిగిందని చంపేశాడు..

ఆన్‌‍లైన్‌లో రేటింగ్ ఇస్తే డబ్బులు వస్తాయన్న ఆశ.... ఏకంగా రూ.54 లక్షలు గోవిందా

కోల్డ్‌రిఫ్ వివాదంలో కీలక మలుపు : దగ్గుమందు తయారీ కంపెనీ యజమాని అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

బ్రహ్మ రాక్షసిని శిక్షించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments