Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనుమ, ముక్కనుమ రోజున పూజ ఇలా చేస్తే?

Webdunia
ఆదివారం, 15 జనవరి 2023 (18:32 IST)
కనుమ పండుగ రోజున మాంసాహారం తీసుకోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సంక్రాంత పండుగలో భాగంగా కనుమ రోజున వేకువ జామున నిద్రలేచి దేవతారాధన చేయడం మంచిది. మూడవ రోజున కనుమ రోజున తమ పొలాలలో నిరంతరం శ్రమించే పశువులను పూజిస్తారు. 
 
రైతులు ఉదయాన్నే పశువులను, వాటి పాకలను శుభ్రంగా కడిగి అలంకరించి పూజలు చేస్తారు. వాటికి ఇష్టమైన వాటిని తినిపిస్తారు. కనుమనాడు రథం ముగ్గు వేస్తారు. కొందరు ముక్కనుమ రోజున కూడా రథం ముగ్గు వేస్తుంటారు 
 
సంక్రాంతి పండుగలో ముఖ్యంగా నాలుగవ రోజును ముక్కనుమను పిలుస్తారు. ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకుని తింటారు. అయితే సంక్రాంతి పండుగలోని మొదటి మూడు రోజులు కేవలం శాకాహారమే భుజించాలి.
 
ముక్కనుమ రోజున కొత్త వధువుల సావిత్రి గౌరీవ్రతం అనే వ్రతాన్ని ఆచరిస్తారు. ఇందుకోసం మట్టి ప్రతిమలను ప్రతిష్టించుకుని వాటికి తొమ్మిది రోజుల పాటు తొమ్మది రకాల పిండి వంటలు నివేదనం చేస్తారు. చివరికి ఆ బొమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

లేటెస్ట్

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

తర్వాతి కథనం
Show comments