Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti: భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని ఆ 4 పనులు.. ఏంటవి?

సెల్వి
శుక్రవారం, 14 మార్చి 2025 (19:59 IST)
భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని నాలుగు పనుల గురించి చాణక్యులు తన నీతిశాస్త్రంలో పేర్కొని వున్నారు. అవేంటో తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒకే కంచంలో తినకూడదు. ఇది మత్తుకు సమానం. ముందు భర్త ఆపై భార్య తినాలి. 
 
అలాగే భార్యాభర్తలిద్దరూ కలిసి స్నానం చేయకూడదు. తీర్థయాత్రలకు వెళ్లినా నదిలో దిగేటప్పుడు కూడా కలిసి స్నానమాచరించకూడదు. తామస పూజలో భార్యాభర్తలు కలిసి పాల్గొనకూడదు. 
 
భర్త మాత్రమే తామస పూజలో పాల్గొనాలి. ఈ పూజా సమయంలో మద్యపానం, మాంసం తీసుకోకూడదు. మహిళలు నిషేధిత ప్రాంతాలకు భర్తతో కలిసి భార్య వెళ్లకూడదు. ఇది ఇబ్బందులకు దారితీస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments