Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరస్త్రీతో సంభోగించినట్లు కల వస్తే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (19:13 IST)
నిద్రలో అనేక కలలు వస్తుంటాయి. ఐతే ఏ కలలు మేలు చేస్తాయి ఏ కలలు కీడు చేస్తాయన్నది జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఇపుడు శుభ ఫలితాలను ఇచ్చే కలలు ఏమిటో చూద్దాం. 
 
కలలో ఇష్ట దేవతను చూసినట్లు వస్తే శుభం. అలాగే పుష్పములు, పండ్లు, పసుపు, కుంకుమ, నిధినిక్షేపములు, మంగళకర వస్తువులను చూసినట్లు, పసుపుపచ్చని వనాలు కలలో వస్తే శుభము. గుర్రములు, ఏనుగులు లేదంటే పల్లకీ తదితర వాహనాలను ఎక్కినట్లు కల వస్తే శుభకరమే. 
 
ఇంకా తను ఏదో బాధకు గురైనట్లు, రక్తము చూసినట్లు, వేదము చదివినట్లు, పరస్త్రీని సంభోగించినట్లు, పాలు పెరుగు పుచ్చుకున్నట్లు కల వస్తే శుభం జరుగుతుంది. నూతన వస్తు, వస్త్రభూషణములు ధరించినట్లు కల వచ్చినా శుభమే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.. పులివెందులతో సీన్ మారుతోందిగా!

నా మరదలంటే నాకు పిచ్చి ప్రేమ, పెళ్లి చేయకపోతే టవర్ పైనుంచి దూకి చస్తా: బావ డిమాండ్, ఏమైంది? (video)

అమెరికా విర్రవీగుతోంది.. భారత్‌తో పెట్టుకోవడమంటే ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టుగా ఉంటుంది..

Lakh Bribe: లంచం తీసుకున్న ఎస్ఐకి ఏడేళ్ల జైలు శిక్ష.. ఎక్కడ?

హంద్రీనీవా సుజల స్రవంతి నీటితో చంద్రబాబు చిత్ర పటం.. నెట్టింట వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వినాయక చతుర్థి రోజున మరిచిపోయి కూడా ఈ విషయాలు చేయకండి.

Ganesh Chaturthi 2025: గణేశ చతుర్థి రోజున విరిగిన విగ్రహాన్ని ఇంటికి తేవడం..?

25-08-2025 సోమవారం ఫలితాలు - ఒప్పందాల్లో జాగ్రత్త.. ఏకపక్ష నిర్ణయాలు తగవు...

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments