Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరస్త్రీతో సంభోగించినట్లు కల వస్తే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (19:13 IST)
నిద్రలో అనేక కలలు వస్తుంటాయి. ఐతే ఏ కలలు మేలు చేస్తాయి ఏ కలలు కీడు చేస్తాయన్నది జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఇపుడు శుభ ఫలితాలను ఇచ్చే కలలు ఏమిటో చూద్దాం. 
 
కలలో ఇష్ట దేవతను చూసినట్లు వస్తే శుభం. అలాగే పుష్పములు, పండ్లు, పసుపు, కుంకుమ, నిధినిక్షేపములు, మంగళకర వస్తువులను చూసినట్లు, పసుపుపచ్చని వనాలు కలలో వస్తే శుభము. గుర్రములు, ఏనుగులు లేదంటే పల్లకీ తదితర వాహనాలను ఎక్కినట్లు కల వస్తే శుభకరమే. 
 
ఇంకా తను ఏదో బాధకు గురైనట్లు, రక్తము చూసినట్లు, వేదము చదివినట్లు, పరస్త్రీని సంభోగించినట్లు, పాలు పెరుగు పుచ్చుకున్నట్లు కల వస్తే శుభం జరుగుతుంది. నూతన వస్తు, వస్త్రభూషణములు ధరించినట్లు కల వచ్చినా శుభమే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

సామాజిక సేవ చేసే మొదటి నటుడిగా చిరంజీవి నిలిచారు: సీఎం చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

తర్వాతి కథనం
Show comments