వరాహ స్వామి ఆలయాలు.. ఆ రెండే.. ఎక్కడున్నాయ్?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (05:00 IST)
వరాహ అవతారంలో జలప్రళయంలో చిక్కుకున్న ఈ భూమండలాన్ని తన కోరల మీద ఆదిదేవుడు రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. 
 
మన తెలుగు రాష్ట్రాల్లో ఆది వరాహ స్వామి దేవాలయాలు చాలా అరదుగా ఉన్నాయి. చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగినవి.. ఒకటి తిరుమల రెండవది, కరీంనగర్ జిల్లా కమానపూర్  గ్రామం (మండల కేంద్రం)లో ఒక బండ రాయిపై స్వామి వెలిసారు. 
 
ఆది వరాహస్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్ళు కూడా పక్కనే ఉన్న మరో బండ పైన దర్శనం ఇస్తాయి. స్థల పురాణం ప్రకారం సుమారు 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సు చేయగా ఆయన కలలో స్వామి వారు కనిపించి ఏమి కావాలని కోరగా అప్పుడు మహర్షి ఇక్కడే కొలువై ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని కోరగా అప్పుడు స్వామి వారు ఒక బండరాయి లో వెలిసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ స్వామి వారి బయటే ఉంటారు. ఎలాంటి మందిరం కాని, గోపురం కానీ ఉండదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సభ గౌరవం, మర్యాదను కాపాడాలి: ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Tirupati Laddus: తిరుపతి లడ్డూలను కల్తీ చేశారు.. సమర్థించుకున్న చంద్రబాబు

మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్‌కు భంగపాటు - బీఆర్ఎస్ విజయం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ బలపడింది : రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు

విజయ్ సేలం జిల్లా ర్యాలీలో అపశృతి.. గుండెపోటుతో యువకుడి మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

09-02-2026 సోమవారం ఫలితాలు - ఆలోచనల్లో మార్పు వస్తుంది...

08-06-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు - మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు...

ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

08-02-2026 నుంచి 14-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

ఆచార్య చాణక్య నీతి శాస్త్రం.. నిద్రపోయే ముందు ఏం చేయాలి.. నేటి తప్పులను?

తర్వాతి కథనం
Show comments