Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలు ఆ సమయంలో తప్ప మిగిలిన సమయంలో అది చేయరాదు

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (17:28 IST)
భార్యాభర్తలు ఏయే సమయాల్లో శృంగారంలో పాల్గొనాలన్నది పెద్దలు చెప్పివున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఇరువురు శృంగారంలో పాల్గొనడం సహజమే అయినప్పటికీ అర్థరాత్రి దాటిన తర్వాత.. అంటే 3 గంటల తర్వాత శృంగారం చేయడం అనేది పలు సమస్యలకు దారితీస్తుందట.
 
వేకువ జామున 3 గంటల తర్వాత బ్రహ్మముహూర్తంగా చెప్పబడింది. అందువల్ల ఆ సమయంలో ఆ కలాపాలు చేయరాదన్నది నానుడి. అంతేకాదు... ఆ తర్వాత కూడా పగటిపూట పాల్గొనరాదని చెప్పబడింది.
 
అదేవిధంగా చాలామంది కనీసం కాళ్లూ చేతులు, ముఖం కడుక్కోకుండా బెడ్ పైన పడుకునేందుకు ఉపక్రమిస్తారు. ఇలాంటి చర్యల వల్ల వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం వుందని చెపుతారు.
 
రాత్రివేళ భోజనం చేసిన తర్వాత చాలామంది తిన్న ఎంగిలి పాత్రలను షింక్ లో పడేసి రేపు శుభ్రం చేసుకోవచ్చని అనుకుంటారు. కానీ వాటిని అలా వదిలేయడం వల్ల వాటిపై బొద్దింకలు, ఇంకా ఎన్నో హానికారక క్రిములు చేరి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కనుక రాత్రిపూట భోజనం ముగియగానే వెంటనే పాత్రలు కడిగేయడం మంచిది.
 
అదేవిధంగా ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. అశుభ్రంగా వున్న ఇంటిలో లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లోనూ వుండదని చెప్పబడింది. కాబట్టి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై వుండాలంటే పైన చెప్పబడినవి పాటించాలంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

తర్వాతి కథనం
Show comments