శ్రీ పోతులూరి కాలజ్ఞానం.. భర్తలను భార్యలు ఏలుతారు.. శ్రీవారి సంపదను..?

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (19:12 IST)
Veera Brahmendra Swamy
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఇంకా జరగాల్సినవి ఇంకా ఎన్నో వున్నాయి. అందులో కొన్ని.. 
 
కృష్ణానది మధ్యలో బంగారు రథం బైటపడుతుంది. అది చూసి ప్రజలు కనులు పోగొట్టుకుంటారు. శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడు. తిరుపతికి వెళ్ళే అన్నీ దారులూ ముసుకుపోతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారు.
 
* రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాలను చెప్తుంది. 
* శ్రీ కాళహస్తి గుడిలో దోపిడి జరుగుతుంది. 
* మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్తాడు. 
* భర్తలను భార్యలు ఏలుతారు.
 
* ఉత్తములైన వారు అల్పులకు దాసితనము చేస్తారు. 
* కోటి విద్యలున్నా కూడులేక మాడిపోతారు. 
*  సర్వ వస్తువులూ కల్తీ అవుతాయి. 
 
*  భర్తలను భార్యలూ, భార్యలను భర్తలూ ధనం కోసం వేపుకు తింటారు. 
*  నీటిని కొనుగోలు చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Leopard: గోడదూకి రోడ్డుపైకి వచ్చిన చిరుత.. మహిళపై దాడి.. తరిమికొట్టిన జనం (video)

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. బస్సును నడుపుతూ కుప్పకూలిపోయాడు..

తెలంగాణలో అత్యధికంగా వరకట్న హత్యలు.. ఏడింటింలో మూడు హైదరాబాదులోనే

అనధికార తవ్వకం కారణంగా హిందూపూర్‌లో దెబ్బతిన్న సిటీ గ్యాస్ పైప్‌లైన్

CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Vijayadashami: దశమి పూజ ఎప్పుడు చేయాలి.. ఆయుధ పూజకు విజయ ముహూర్తం ఎప్పుడు?

01-10-2025 బుధవారం ఫలితాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

మహిషాసుర మర్దిని: చెడుపై మంచి సాధించిన విజయం

148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి కోటి కుంకుమార్చన.. రూ.5కోట్ల బంగారం, కరెన్సీతో అలంకారం

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

తర్వాతి కథనం
Show comments