Webdunia - Bharat's app for daily news and videos

Install App

పౌర్ణమి వ్రతంతో శరీరానికి ఎంత మేలో తెలుసా? (video)

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (05:00 IST)
పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువునే కాదు.. కుమార స్వామిని, దత్తాత్రేయ స్వామిని, బుద్ధుడిని ఆరాధించడం ద్వారా శుభాలు కలుగుతాయి. పూర్ణిమ రోజున చేసే పూజలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పూర్ణిమ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. ఈ రోజున శివకేశవులను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఉపవాసం వున్నవారు ఉప్పులేని ఆహారాన్ని తీసుకోవాలి. సూర్యోదయానికి ముందు ఉపవాసం ఆచరించి.. సూర్యాస్తమయానికి తర్వాత వ్రతాన్ని విరమించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాక పూజను ముగించాలి. పౌర్ణమి రోజున పూజతో సానుకూల ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. పౌర్ణిమ పూజతో శరీర మెటబాలిజం నియంత్రించవచ్చు. 
 
అలాగే శరీరంలో ఆమ్లాల శాతాన్ని తగ్గించవచ్చు. జీర్ణ వ్యవస్థను శుద్ధీకరించవచ్చు. పౌర్ణమి పూజలతో, ప్రార్థనలతో, ఉపవాసంతో శరీరం మొత్తాన్ని పునరుత్తేజపరుచవచ్చునని.. సుఖసంతోషాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments