Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా రాకకు గుర్తు ఏమిటంటే.. కందిమల్లయ పల్లెలో..? కాలజ్ఞాని

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (19:23 IST)
నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది.
దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను.
 
నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. 
నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. 
మూఢులు మాత్రం నమ్ముతారు.
 
మరొక విచిత్రం పుడుతుంది. 
వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. 
వారిని చూసి నేనని భ్రమపడవద్దు. 
 
నా రాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. 
ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments