Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా రాకకు గుర్తు ఏమిటంటే.. కందిమల్లయ పల్లెలో..? కాలజ్ఞాని

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (19:23 IST)
నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది.
దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను.
 
నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. 
నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. 
మూఢులు మాత్రం నమ్ముతారు.
 
మరొక విచిత్రం పుడుతుంది. 
వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. 
వారిని చూసి నేనని భ్రమపడవద్దు. 
 
నా రాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. 
ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

తర్వాతి కథనం
Show comments