Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా శివరాత్రి రోజున ప్రమిదలతో దీపం వెలిగిస్తే..?

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (12:18 IST)
మహా శివరాత్రి రోజున ప్రమిదలతో దీపం వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అదే ప్రమిదలను ఏ దిశలో వెలిగిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. తూర్పు దిశలో ప్రమిదలను శివరాత్రి పూట వెలిగించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. 
 
పడమర:  పడమటి దిక్కున ప్రమిదలతో దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, ఆప్యాయతలు పెరుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఉత్తరం వైపు మహాశివరాత్రి రోజున దీపం వెలిగిస్తే.. సర్వమంగళం చేకూరుతుంది. సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. సుఖసంతోషాలు చేకూరుతాయి. 
 
దక్షిణం వైపు ప్రమిదలతో కూడిన దీపాన్ని వెలిగిస్తే.. అనూహ్య సమస్యలు, అప్పుల బాధలు, ప్రతికూలతలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే ప్రమిదలలో దీపం వెలిగించేటప్పుడు దూది వత్తులను ఉపయోగించడం ద్వారా శుభం చేకూరుతుంది. 
 
తామర కాడలతో చేసిన వత్తుల ద్వారా దీపాన్ని వెలిగించడం చేస్తే.. పూర్వ జన్మల పాపాలు తొలగి.. సంపదలు చేకూరుతాయి. అరటి కాడలతో తయారైన వత్తులను ఉపయోగిస్తే.. సంతాన ప్రాప్తి చేకూరుతుంది. తెల్ల జిల్లేడు వత్తులను వుపయోగిస్తే.. ప్రతికూలతలు తొలగి.. ఆయుర్దాయం పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

తర్వాతి కథనం
Show comments