Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం.. ఆవనూనెతో దీపం.. అందులో నువ్వులు వేస్తే..?

సెల్వి
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (20:35 IST)
శనిదేవుడు కర్మల ఫలాలను ఇచ్చే దేవుడు అని అంటారు. శనీశ్వరుడు మాత్రమే ఓ వ్యక్తిని అతని కర్మలను బట్టి సంస్కరిస్తాడు. అతనిని శిక్షిస్తాడు. వ్యక్తి చేసే పనులను బట్టి కర్మ ఫలితాలను ఇస్తాడు. శనీశ్వర అనుగ్రహం వల్ల పాపం చేసే వ్యక్తికి శిక్ష, మంచి పనులు చేసే వ్యక్తికి సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు. ఇదంతా శనిదేవుని ప్రకారమే నిర్ణయించబడింది. 
 
కాబట్టి, అన్ని గ్రహాలలో, శని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శనిదేవుని ప్రసన్నం చేసుకోవడం కోసం శనివారం నువ్వుల దీపం వెలిగించాలి. ఇది జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చుతుంది. శని దేవుడిని ఆరాధించడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
 
శనిదేవుని అనుగ్రహం కోసం హనుమంతుడి ఆరాధన చేస్తే మంచి ఫలితం వుంటుంది. హనుమంతుని ఆరాధనతో శని దోషాలను తొలగించుకోవచ్చు. ఇందుకోసం తైలాభిషేకం చేయాల్సి వుంటుంది. ఇంకా శనివారం ఆవనూనె దీపం వెలిగించాలి. 
 
అందులో కొన్ని నల్ల నువ్వులు వేయాలి. అలాగే శని చాలీసా చదవాలి. దీని తరువాత, హనుమంతుని స్మరించుకుంటూ హనుమాన్ చాలీసా పఠించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

Apara Ekadashi 2025: అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసీకోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

తర్వాతి కథనం
Show comments