Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం.. ఆవనూనెతో దీపం.. అందులో నువ్వులు వేస్తే..?

సెల్వి
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (20:35 IST)
శనిదేవుడు కర్మల ఫలాలను ఇచ్చే దేవుడు అని అంటారు. శనీశ్వరుడు మాత్రమే ఓ వ్యక్తిని అతని కర్మలను బట్టి సంస్కరిస్తాడు. అతనిని శిక్షిస్తాడు. వ్యక్తి చేసే పనులను బట్టి కర్మ ఫలితాలను ఇస్తాడు. శనీశ్వర అనుగ్రహం వల్ల పాపం చేసే వ్యక్తికి శిక్ష, మంచి పనులు చేసే వ్యక్తికి సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు. ఇదంతా శనిదేవుని ప్రకారమే నిర్ణయించబడింది. 
 
కాబట్టి, అన్ని గ్రహాలలో, శని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శనిదేవుని ప్రసన్నం చేసుకోవడం కోసం శనివారం నువ్వుల దీపం వెలిగించాలి. ఇది జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చుతుంది. శని దేవుడిని ఆరాధించడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
 
శనిదేవుని అనుగ్రహం కోసం హనుమంతుడి ఆరాధన చేస్తే మంచి ఫలితం వుంటుంది. హనుమంతుని ఆరాధనతో శని దోషాలను తొలగించుకోవచ్చు. ఇందుకోసం తైలాభిషేకం చేయాల్సి వుంటుంది. ఇంకా శనివారం ఆవనూనె దీపం వెలిగించాలి. 
 
అందులో కొన్ని నల్ల నువ్వులు వేయాలి. అలాగే శని చాలీసా చదవాలి. దీని తరువాత, హనుమంతుని స్మరించుకుంటూ హనుమాన్ చాలీసా పఠించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

శ్రావణ ఆదివారం ఈ రెండు చేస్తే.. అప్పులుండవు.. కావాల్సిందల్లా బెల్లం మాత్రమే..

తర్వాతి కథనం
Show comments