Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓపీఎస్ కుమారుడిపై మహిళ ఫిర్యాదు.. ఫోనులో అలా మాట్లాడుతున్నారు..

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (21:56 IST)
OPS son
మహిళలపై వేధింపులు ఎక్కడపడితే అక్కడ జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ రంగానికి చెందిన మహిళలకు కూడా లైంగిక వేధింపులు తప్పట్లేదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం కుమారుడు, ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌పై ఓ మహిళ లైంగిక ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. 
 
గాయత్రీ దేవి అనే మహిళ, పార్లమెంటు సభ్యురాలు, ఈమె తమిళనాడు డీజీపీ కార్యాలయంలో రవీంద్రనాథ్‌పై ఫిర్యాదు చేశారు. తాను తోబుట్టువుగా భావించే ఓపీ రవీంద్రనాథ్ తప్పుడు ఉద్దేశంతో తనను సంప్రదించారని తెలిపారు. 
 
అందుకు ఆమె నిరాకరించడంతో సెల్‌ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, స్నేహితుల నుంచి నిత్యం బెదిరింపులకు గురవుతున్నానని చెప్పారు. తనకు భద్రత కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం