Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేప తెచ్చిన గొడవ.. యువకుడి దారుణ హత్య

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (11:04 IST)
మహారాష్ట్రలోని థానే జిల్లాలో డొంబివిలిలో ఓ దారుణం జరిగింది. చేపనను విక్రయించడంలో ఏర్పడిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ కేసులో బంధువును హత్య చేసిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిందితుడు హితేష్‌ సంజయ్ నఖ్వాల్‌ తన బంధువైన భానుదాస్‌ అలియాస్‌ ముకుంద్‌ దత్త చౌదరి (55)తో చేపను విక్రయించే విషయంపై శనివారం గొడవపడ్డాడు. 
 
దీంతో తన బంధువును డోంబివిలీ పట్టణంలోని ఖంబల్‌పాడలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హితేష్... పదునైన ఆయుధంతో అతని మెడపై దాడి హత్య చేసినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. 
 
పోస్టుమార్టం నిమిత్తం భానుదాస్‌ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేయబడింది. నిందితుడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments