Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళ్ళబస్తీలో యువతి అదృశ్యం

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (10:58 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. ఈమెకు 20 యేళ్లు. సోమవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన స్వాతి తిరిగి రాలేదు. 
 
దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం ఎంతగానో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో స్వాతి అన్న అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్వాతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments