Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనికి మహిళల లోదుస్తులు అంటే మహా ఇష్టం

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (12:01 IST)
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో రాత్రిపూట మహిళల లోదుస్తులను చోరీ చేసే సైకోను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు జిల్లా ఒక్కిలిపాళయం ప్రాంతంలో గత నెల రోజులుగా ఇళ్లలో  ఆరవేసిన ఆడవారి లోదుస్తులు మాయమవుతున్నాయి.

కొందరి ఇళ్లలో ఆరబెట్టిన ఆడవారి లోదుస్తులు చిరిగిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని  మహిళలు బయట బట్టలు ఆరబెట్టేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆ ప్రాంతంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి జొరబడిన ఓ వ్యక్తి.. అక్కడ ఆరేసి వున్న మహిళల లోదుస్తులను కత్తి రించడాన్ని కొందరు చూసి కేకలు వేయడంతో అతను పారిపోయాడు.

చుట్టుపక్కల వారు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్ప గించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి కారైక్కాల్‌ ప్రాంతానికి చెందిన సుందర్‌రాజ్‌ గా గుర్తించారు. అతను పగటిపూట తాపీ పనికి వెళుతూ రాత్రిపూట ఆడవారి లోదుస్తులను చోరీ చేసుకెళ్లేవాడని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments