Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనికి మహిళల లోదుస్తులు అంటే మహా ఇష్టం

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (12:01 IST)
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో రాత్రిపూట మహిళల లోదుస్తులను చోరీ చేసే సైకోను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు జిల్లా ఒక్కిలిపాళయం ప్రాంతంలో గత నెల రోజులుగా ఇళ్లలో  ఆరవేసిన ఆడవారి లోదుస్తులు మాయమవుతున్నాయి.

కొందరి ఇళ్లలో ఆరబెట్టిన ఆడవారి లోదుస్తులు చిరిగిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని  మహిళలు బయట బట్టలు ఆరబెట్టేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆ ప్రాంతంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి జొరబడిన ఓ వ్యక్తి.. అక్కడ ఆరేసి వున్న మహిళల లోదుస్తులను కత్తి రించడాన్ని కొందరు చూసి కేకలు వేయడంతో అతను పారిపోయాడు.

చుట్టుపక్కల వారు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్ప గించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి కారైక్కాల్‌ ప్రాంతానికి చెందిన సుందర్‌రాజ్‌ గా గుర్తించారు. అతను పగటిపూట తాపీ పనికి వెళుతూ రాత్రిపూట ఆడవారి లోదుస్తులను చోరీ చేసుకెళ్లేవాడని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments