Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి1 నుంచి తిరుపతి- చెన్నైకి ప్రత్యేక రైలు

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (11:57 IST)
డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతి, జోలార్‌పేటకు ప్రత్యేక రిజర్వేషన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

చెన్నై సెంట్రల్‌ నుంచి ప్రత్యేక రైలు (నెంబరు.. 06095) ఫిబ్రవరి 1 నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి ఈ ప్రత్యేక రైలు (06096) ఫిబ్రవరి 1 నుంచి ప్రతిరోజు సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరి రాత్రి 10 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది.

తిరువళ్లూరు, అరక్కోణం, తిరుత్తణి, ఏకాంబరకుప్పం, పుత్తూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. తిరుపతి-చెన్నై సెంట్రల్‌ (06096) ప్రత్యేక రైలు అంబత్తూర్‌, పెరంబూర్‌ స్టేషన్‌లలో ఆగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments