Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి1 నుంచి తిరుపతి- చెన్నైకి ప్రత్యేక రైలు

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (11:57 IST)
డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతి, జోలార్‌పేటకు ప్రత్యేక రిజర్వేషన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

చెన్నై సెంట్రల్‌ నుంచి ప్రత్యేక రైలు (నెంబరు.. 06095) ఫిబ్రవరి 1 నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి ఈ ప్రత్యేక రైలు (06096) ఫిబ్రవరి 1 నుంచి ప్రతిరోజు సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరి రాత్రి 10 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది.

తిరువళ్లూరు, అరక్కోణం, తిరుత్తణి, ఏకాంబరకుప్పం, పుత్తూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. తిరుపతి-చెన్నై సెంట్రల్‌ (06096) ప్రత్యేక రైలు అంబత్తూర్‌, పెరంబూర్‌ స్టేషన్‌లలో ఆగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments