Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస పక్షులతో బర్డ్‌ఫ్లూ?

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (11:54 IST)
వలస పక్షులతో బర్డ్‌ఫ్లూ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందా అనే విషయంపై అనంతపురంజిల్లా అటవీ శాఖ అధికారు లు పర్యాటక గ్రామమైన వీరాపురానికి వెళ్లి పరిశీలన చేశారు. విదేశాల నుంచి ఇప్పుడిప్పుడే వలస పక్షులు వీరాపురానికి చేరకుంటున్నాయి.

ఈ తరుణంలో బర్డ్‌ప్లూ వ్యాధి జోరుగా వ్యాప్తి చెందుతుండటంతో అట వీ శాఖ రేంజ్‌ ఆఫీసర్‌ రవిశేఖర్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ అక్భర్‌, ఎఫ్‌బీఓ అనిల్‌ కలిసి వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్‌ ఏడీ రామచంద్ర, చైతన్యలును తీసుకెళ్లి పరిశీలన జరిపించారు.

వలస పక్షులు చేరుకున్న వీరాపురం, వెంకటాపురం, లక్ష్మీపురం, హుస్సేన్‌పురం గ్రా మాలతో పాటు ఆ గ్రామ పరిసరాల్లో ఉండే చెరువుల ను పరిశీలించారు. వలస పక్షులకు బర్డ్‌ ప్లూ వ్యాధి ఏ మైనా సోకిందా? లేదా ఆ వ్యాధి లక్షణాలు ఏమైనా  ఉ న్నాయా? అనే విషయాలపై ఆరా తీశారు.

అయితే వ లస వచ్చిన పక్షులకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు.  పక్షులు ఏదైనా జబ్బుతో బాధపడుతుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్థులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments