Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస పక్షులతో బర్డ్‌ఫ్లూ?

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (11:54 IST)
వలస పక్షులతో బర్డ్‌ఫ్లూ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందా అనే విషయంపై అనంతపురంజిల్లా అటవీ శాఖ అధికారు లు పర్యాటక గ్రామమైన వీరాపురానికి వెళ్లి పరిశీలన చేశారు. విదేశాల నుంచి ఇప్పుడిప్పుడే వలస పక్షులు వీరాపురానికి చేరకుంటున్నాయి.

ఈ తరుణంలో బర్డ్‌ప్లూ వ్యాధి జోరుగా వ్యాప్తి చెందుతుండటంతో అట వీ శాఖ రేంజ్‌ ఆఫీసర్‌ రవిశేఖర్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ అక్భర్‌, ఎఫ్‌బీఓ అనిల్‌ కలిసి వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్‌ ఏడీ రామచంద్ర, చైతన్యలును తీసుకెళ్లి పరిశీలన జరిపించారు.

వలస పక్షులు చేరుకున్న వీరాపురం, వెంకటాపురం, లక్ష్మీపురం, హుస్సేన్‌పురం గ్రా మాలతో పాటు ఆ గ్రామ పరిసరాల్లో ఉండే చెరువుల ను పరిశీలించారు. వలస పక్షులకు బర్డ్‌ ప్లూ వ్యాధి ఏ మైనా సోకిందా? లేదా ఆ వ్యాధి లక్షణాలు ఏమైనా  ఉ న్నాయా? అనే విషయాలపై ఆరా తీశారు.

అయితే వ లస వచ్చిన పక్షులకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు.  పక్షులు ఏదైనా జబ్బుతో బాధపడుతుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్థులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments