Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస పక్షులతో బర్డ్‌ఫ్లూ?

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (11:54 IST)
వలస పక్షులతో బర్డ్‌ఫ్లూ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందా అనే విషయంపై అనంతపురంజిల్లా అటవీ శాఖ అధికారు లు పర్యాటక గ్రామమైన వీరాపురానికి వెళ్లి పరిశీలన చేశారు. విదేశాల నుంచి ఇప్పుడిప్పుడే వలస పక్షులు వీరాపురానికి చేరకుంటున్నాయి.

ఈ తరుణంలో బర్డ్‌ప్లూ వ్యాధి జోరుగా వ్యాప్తి చెందుతుండటంతో అట వీ శాఖ రేంజ్‌ ఆఫీసర్‌ రవిశేఖర్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ అక్భర్‌, ఎఫ్‌బీఓ అనిల్‌ కలిసి వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్‌ ఏడీ రామచంద్ర, చైతన్యలును తీసుకెళ్లి పరిశీలన జరిపించారు.

వలస పక్షులు చేరుకున్న వీరాపురం, వెంకటాపురం, లక్ష్మీపురం, హుస్సేన్‌పురం గ్రా మాలతో పాటు ఆ గ్రామ పరిసరాల్లో ఉండే చెరువుల ను పరిశీలించారు. వలస పక్షులకు బర్డ్‌ ప్లూ వ్యాధి ఏ మైనా సోకిందా? లేదా ఆ వ్యాధి లక్షణాలు ఏమైనా  ఉ న్నాయా? అనే విషయాలపై ఆరా తీశారు.

అయితే వ లస వచ్చిన పక్షులకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు.  పక్షులు ఏదైనా జబ్బుతో బాధపడుతుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్థులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments