Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస పక్షులతో బర్డ్‌ఫ్లూ?

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (11:54 IST)
వలస పక్షులతో బర్డ్‌ఫ్లూ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందా అనే విషయంపై అనంతపురంజిల్లా అటవీ శాఖ అధికారు లు పర్యాటక గ్రామమైన వీరాపురానికి వెళ్లి పరిశీలన చేశారు. విదేశాల నుంచి ఇప్పుడిప్పుడే వలస పక్షులు వీరాపురానికి చేరకుంటున్నాయి.

ఈ తరుణంలో బర్డ్‌ప్లూ వ్యాధి జోరుగా వ్యాప్తి చెందుతుండటంతో అట వీ శాఖ రేంజ్‌ ఆఫీసర్‌ రవిశేఖర్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ అక్భర్‌, ఎఫ్‌బీఓ అనిల్‌ కలిసి వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్‌ ఏడీ రామచంద్ర, చైతన్యలును తీసుకెళ్లి పరిశీలన జరిపించారు.

వలస పక్షులు చేరుకున్న వీరాపురం, వెంకటాపురం, లక్ష్మీపురం, హుస్సేన్‌పురం గ్రా మాలతో పాటు ఆ గ్రామ పరిసరాల్లో ఉండే చెరువుల ను పరిశీలించారు. వలస పక్షులకు బర్డ్‌ ప్లూ వ్యాధి ఏ మైనా సోకిందా? లేదా ఆ వ్యాధి లక్షణాలు ఏమైనా  ఉ న్నాయా? అనే విషయాలపై ఆరా తీశారు.

అయితే వ లస వచ్చిన పక్షులకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు.  పక్షులు ఏదైనా జబ్బుతో బాధపడుతుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్థులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments