Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనికి మహిళల లోదుస్తులు అంటే మహా ఇష్టం

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (12:01 IST)
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో రాత్రిపూట మహిళల లోదుస్తులను చోరీ చేసే సైకోను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు జిల్లా ఒక్కిలిపాళయం ప్రాంతంలో గత నెల రోజులుగా ఇళ్లలో  ఆరవేసిన ఆడవారి లోదుస్తులు మాయమవుతున్నాయి.

కొందరి ఇళ్లలో ఆరబెట్టిన ఆడవారి లోదుస్తులు చిరిగిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని  మహిళలు బయట బట్టలు ఆరబెట్టేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆ ప్రాంతంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి జొరబడిన ఓ వ్యక్తి.. అక్కడ ఆరేసి వున్న మహిళల లోదుస్తులను కత్తి రించడాన్ని కొందరు చూసి కేకలు వేయడంతో అతను పారిపోయాడు.

చుట్టుపక్కల వారు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్ప గించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి కారైక్కాల్‌ ప్రాంతానికి చెందిన సుందర్‌రాజ్‌ గా గుర్తించారు. అతను పగటిపూట తాపీ పనికి వెళుతూ రాత్రిపూట ఆడవారి లోదుస్తులను చోరీ చేసుకెళ్లేవాడని తేలింది.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments