Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీరకు నిప్పంటుకుంటే.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (14:43 IST)
భారతదేశం సంస్కృతికి మారుపేరు. మహిళలకు కట్టుబొట్టు ఎంతముఖ్యమో.. అంతకంటే ఎక్కువగా తమ శీలాన్ని కాపాడుకుంటారు. ప్రస్తుతం మనదేశంలో పాశ్చాత్య పోకడలు వచ్చి చేరాయి.


అంతేగాకుండా వస్త్రాధరణ మారింది. కట్టుబొట్టులోనూ ఫ్యాషన్ కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావంతో మనదేశ మహిళలు సంస్కృతిని మెల్ల మెల్లగా విస్మరిస్తున్నారని చాలామంది భావిస్తున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో భారత మహిళలు శీలానికి ఎంత మర్యాద ఇస్తారనేందుకు తాజా ఘటన నిదర్శనం. తాజాగా హుబ్బళ్లి విశ్వనాథ ఆలయంలో పూజ చేసే సమయంలో ఓ మహిళ చీరకు నిప్పు అంటుకుంది. 
 
దీంతో.. ఆ పరిస్థితుల్లోనూ తనని నగ్నంగా ఎవరూ చూడొద్దని అక్కడే ఓ గదిలోకి వెళ్లిపోయింది. ఇది చూసిన స్థానికులు లోపలికి వెళ్లి మంటలార్పారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె పేరు ఛాయగా గుర్తించారు. ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments