Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకున్న 24 గంటల్లోనే ప్రియుడితో జంప్.. భర్త నగలు ఇచ్చేసింది..

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (12:09 IST)
ప్రేమ ఒకరితో పెళ్లి ఇంకొకడితో. అలా పెళ్లి చేసుకున్న 24 గంటల్లోనే ప్రియుడి వద్దకు పారిపోయింది ఓ మహిళ. తమిళనాడులోని చిన్నమసముద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా చిన్నమసముద్రానికి చెందిన సత్య.. సెంగవల్లి నడువలూరుకు చెందిన రవికుమార్‌తో ఈ నెల 4న పెళ్లి జరిగింది. తల్లిదండ్రుల బలవంతంతో సత్య పెళ్లికి ఒప్పుకుంది. ఆ రోజే అత్తారింటికి వెళ్లింది. ప్రియుణ్ని తలచుకుంటూ పశ్చాత్తాపంతో తెగ కుమిలిపోయింది. 
 
మరుసటి రోజు సాయంత్రం షాపుకు వెళ్ళొస్తానని బయటికి వెళ్లింది. రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోయేసరికి భర్త రవికుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు సత్య తన ఊరికే చెందిన వల్లరసు అనే యువకుడితో అత్తూర్ పోలీసులను ఆశ్రయించింది. 
 
తాను ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని, తర్వాత ప్ర్రియుడితో పారిపోయి పెళ్లి చేసుకున్నానని పోలీసుల వద్ద పంచాయితీ జరిగింది. తనకు భర్త పెట్టిన నగలు వద్దంటూ తిరిగి ఇచ్చేసింది. అయితే పెళ్లి ఖర్చులు కూడా ఇవ్వాలని రవికుమార్ పట్టబట్టాడు. అంతేగాకుండా ప్రియుడుతో కలిసిపోయాయ్.. తన పరిస్థితి ఏంటని వాపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments