భర్తను తుపాకీతో కాల్చి చంపారు.. పిల్లల ముందే..?

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (15:34 IST)
వ్యవసాయ బావి వద్దకు పిల్లలు, భర్తతో కలిసి వెళ్లిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది.  భర్తను తుపాకీతో కాల్చి.. పిల్లల ముందే కామాంధులు ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ధోల్ పూర్ కు చెందిన ఓ మహిళ తన భర్త, పిల్లలతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తిరికి ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు వారిని అడ్డగించారు.
 
మొదటగా ఆమె భర్తను తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత భార్యపై పిల్లల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 
 
కొంతసమయం తర్వాత బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా నిందితులు బాధిత మహిళ గ్రామానికి చెందినవారేనని గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments