Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను తుపాకీతో కాల్చి చంపారు.. పిల్లల ముందే..?

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (15:34 IST)
వ్యవసాయ బావి వద్దకు పిల్లలు, భర్తతో కలిసి వెళ్లిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది.  భర్తను తుపాకీతో కాల్చి.. పిల్లల ముందే కామాంధులు ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ధోల్ పూర్ కు చెందిన ఓ మహిళ తన భర్త, పిల్లలతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తిరికి ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు వారిని అడ్డగించారు.
 
మొదటగా ఆమె భర్తను తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత భార్యపై పిల్లల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 
 
కొంతసమయం తర్వాత బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా నిందితులు బాధిత మహిళ గ్రామానికి చెందినవారేనని గుర్తించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments