Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను తుపాకీతో కాల్చి చంపారు.. పిల్లల ముందే..?

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (15:34 IST)
వ్యవసాయ బావి వద్దకు పిల్లలు, భర్తతో కలిసి వెళ్లిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది.  భర్తను తుపాకీతో కాల్చి.. పిల్లల ముందే కామాంధులు ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ధోల్ పూర్ కు చెందిన ఓ మహిళ తన భర్త, పిల్లలతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తిరికి ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు వారిని అడ్డగించారు.
 
మొదటగా ఆమె భర్తను తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత భార్యపై పిల్లల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 
 
కొంతసమయం తర్వాత బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా నిందితులు బాధిత మహిళ గ్రామానికి చెందినవారేనని గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments