Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏబీ వెంకటేశ్వర రావుకు షాకిచ్చిన కేంద్రం - చార్జిషీటుకు ఓకే..

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (15:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి, రాష్ట్ర నిఘా విభాజం మాజీ ఐజీ ఏబీ వెంకటేశ్వర రావుకు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. నిఘా పరికరాల కోనుగులో వ్యవహారంపై రూ.25.5 కోట్లు వెచ్చించిన ఏబీ అందులో నిబంధనలను ఏమాత్రం పాటించలేదన్న సాకుతో వైకాపా ప్రభుత్వం ఆయనపై వేటువేసింది. తనపై విధించిన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేశారు. 
 
ఈ అప్పీల్‌ను కేంద్ర హోం శాఖ తాజాగా తోసిపుచ్చింది. ఏబీ ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ కేంద్రం ఖరారు చేసింది. పైగా, ఆయనపై చార్జిషీటు దాఖలుకూడా అనుమతిచ్చింది. ఈ వ్యవహారంలో ఏపీపై చార్జిషీటు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీచేయడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments