సొంత పార్టీ పెట్టుకుని బీజేపీని రోడ్డు మ్యాప్ అడగడం విడ్డూరంగా వుంది : మంత్రి బాలినేని

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (14:36 IST)
సొంత పార్టీని నడుపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని రోడ్ మ్యాచ్ అడగడం విడ్డూరంగా ఉందని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఉందన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇతర పార్టీల కోసం ఇప్పటి నుంచే ద్వారాలు తెరిచారన్నారు. ముఖ్యంగా, బీజేపీ నేతలను రోడ్డు మ్యాప్ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. 
 
ఒకవేళ ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్‌కు ఇస్తానంటే పొత్తు పెట్టుకున్నా అర్థం ఉంటుందనన్నార. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావించడం ఆయనకే చెల్లుతుందన్నారు. 
 
ఎవరినో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి రాష్ట్ర సమస్యలను పవన్ కళ్యాణ్ ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిందన్నారు. అదేసమయంలో ఈ దఫా అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments