Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

సెల్వి
శుక్రవారం, 5 డిశెంబరు 2025 (17:22 IST)
Bus accident
తమిళనాడు దిండుక్కల్‌‍లో ఘోరం జరిగింది. బస్సు నుంచి కిందపడిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

తమిళనాడు కోవిల్‌పట్టికి తర్వాత విఎస్ కోట్టై ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల అమరావతి.. తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి ఓ ప్రైవేట్ బస్సులో వస్తుండగా.. కనవాయ్ పట్టి సమీపంలో కండెక్టర్ ఇచ్చిన టికెట్‌ను చేతిలోకి తీసుకునే క్రమంలో మహిళ కిందపడి ప్రాణాలు కోల్పోయింది. 
 
బస్సు మెట్లకు దగ్గర నిల్చుండటంతో పాటు కండక్టర్ ఇచ్చిన టిక్కెట్టును తీసుకునే క్రమంలో కమ్మీని పట్టుకోకపోవడం వల్లే ఆ మహిళ అదుపుతప్పి బస్సు నుంచి బయట పడింది. దీంతో తీవ్రగాయాల పాలైన మహిళ ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments