Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌-ప్రియాంకాగాంధీలపై ప్రశాంత్‌ కిషోర్‌ ప్రశంసల జల్లు

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (14:08 IST)
జేడీయూ ఉపాధ్యక్షుడు, వైసిపిప్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వైసీపీ పార్టీని 2019 ఎన్నికలలో గెలిపించడానికి ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆయనను నియమించుకున్నారు. వైసిపిని రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి తన ఎత్తులు పైఎత్తులతో సహాయం చేసారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ సీఏఏపై స్పందించారు. 
 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనకు సారథ్యం వహించిన పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రశాంత్‌ కృతజ్ఞతలు చెప్పారు. పొగడ్తతల్లోముంచెత్తారు.
 
ఈ మేరకు ఆయన ఆదివారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. కేంద్రానికి వ్యతిరేకంగా, ప్రజలపక్షాన నిలిచిన రాహుల్, ప్రియాంక గాంధీల తీరు అభినందనీయమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments