రాహుల్‌-ప్రియాంకాగాంధీలపై ప్రశాంత్‌ కిషోర్‌ ప్రశంసల జల్లు

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (14:08 IST)
జేడీయూ ఉపాధ్యక్షుడు, వైసిపిప్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వైసీపీ పార్టీని 2019 ఎన్నికలలో గెలిపించడానికి ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆయనను నియమించుకున్నారు. వైసిపిని రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి తన ఎత్తులు పైఎత్తులతో సహాయం చేసారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ సీఏఏపై స్పందించారు. 
 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనకు సారథ్యం వహించిన పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రశాంత్‌ కృతజ్ఞతలు చెప్పారు. పొగడ్తతల్లోముంచెత్తారు.
 
ఈ మేరకు ఆయన ఆదివారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. కేంద్రానికి వ్యతిరేకంగా, ప్రజలపక్షాన నిలిచిన రాహుల్, ప్రియాంక గాంధీల తీరు అభినందనీయమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments