Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రిస్తున్న భార్యపై సిలిండర్‌ వేశాడు.. ఇంటి వాకిట్లో పందిరికి ఉరేసుకున్నాడు...

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (11:41 IST)
భార్యాభర్తల గొడవలు చివరికి ప్రాణాలను బలిగొంది. చిన్నపాటి గొడవలకే ఆవేశానికి గురవుతూ నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కోవైలోని వేడపట్టికి చెందిన మారిముత్తు (65) ఓ ప్రైవేట్ కంపెనీకి సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఇతని రెండో భార్య సుబ్బమ్మ. ఈ దంపతులు సంతానం లేరని తెలుస్తోంది. వీరితో మారిముత్తు సోదరుడు కృష్ణ కూడా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇతడు మానసిక రోగి అని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మారిముత్తు దంపతుల మధ్య గొడవలు జరిగాయి. భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆపై సుబ్బమ్మ నిద్రపోయింది. భార్య నిద్రపోతున్న సమయంలో గొడవపడిందనే ఆవేశంతో భర్త మారిముత్తు సిలిండర్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో సుబ్బమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
ఆపై జరిగిన విషయానికి పశ్చాత్తాపపడిన మారిముత్తు ఇంటి వాకిట్లోనే పందిరికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న మారిముత్తు ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments