Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనీకపూర్ కుటుంబానికి ఏమైంది?

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (09:58 IST)
ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కుటుంబానికి ఏమైంది?.. బోనీకపూర్‌, ఆయన ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీలతో పాటు ముగ్గురు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇటీవల బోనీకపూర్‌ నివాసంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకడంతో.. బోనీ, ఆయన ఇద్దరు కుమార్తెలు 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించగా మా అందరికీ నెగిటివ్‌ రోపోర్ట్‌ వచ్చిందని బోనీ కపూర్‌ ట్వీట్‌ చేశారు. మా 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిందని, మరింత కొత్తగా ముందుకు సాగుతున్నామని, కరోనా బారిన పడిన వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని బోనీ కపూర్‌ ట్విటర్‌లో తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబసభ్యుల తరపున మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని, అందరూ కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బోనీకపూర్‌ పవన్‌కళ్యాణ్‌తో వకీల్‌సాబ్‌ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments