Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై బంధువు అత్యాచారం.. ఆపై మర్మాంగంలో ఇనుపరాడ్డుతో పొడిచాడు...

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (10:59 IST)
దేశ రాజధాని ఢిల్లీలో గత 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసు ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇపుడు ఈ ఘటనను తలపించేలా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అత్యాచారం జరిగింది. ఓ యువతిపై సమీప బంధువు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ యువతి మర్మాంగంలో ఇనుప రాడ్డుతో పొడిచాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగాల్ రాష్ట్రంలోని జుల్బాయ్ గురి జిల్లా నిరంజన్ పట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి సమీప బంధువు దగ్గరకు పిలిచాడు. ఆ తర్వాత ఆమెను చెరువు వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ ఆ యువతిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించి అత్యాచారం జరిపాడు. ఆ సమయంలో మరో యువకుడు కూడా ఆ కిరాతకుడుకి సహకరించినట్టు సమాచారం. 
 
అత్యాచారం చేసిన తర్వాత ఆ యువతి మర్మాంగంలో ఇనుప రాడ్డుతో పొడిచి పారిపోయాడు. దీంతో అపస్మారక స్థితిలో పడివున్న యువతిని చూసిన ఓ రిక్షా కార్మికుడు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన ఆమెను సర్దార్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments