యువతిపై బంధువు అత్యాచారం.. ఆపై మర్మాంగంలో ఇనుపరాడ్డుతో పొడిచాడు...

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (10:59 IST)
దేశ రాజధాని ఢిల్లీలో గత 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసు ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇపుడు ఈ ఘటనను తలపించేలా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అత్యాచారం జరిగింది. ఓ యువతిపై సమీప బంధువు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ యువతి మర్మాంగంలో ఇనుప రాడ్డుతో పొడిచాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగాల్ రాష్ట్రంలోని జుల్బాయ్ గురి జిల్లా నిరంజన్ పట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి సమీప బంధువు దగ్గరకు పిలిచాడు. ఆ తర్వాత ఆమెను చెరువు వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ ఆ యువతిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించి అత్యాచారం జరిపాడు. ఆ సమయంలో మరో యువకుడు కూడా ఆ కిరాతకుడుకి సహకరించినట్టు సమాచారం. 
 
అత్యాచారం చేసిన తర్వాత ఆ యువతి మర్మాంగంలో ఇనుప రాడ్డుతో పొడిచి పారిపోయాడు. దీంతో అపస్మారక స్థితిలో పడివున్న యువతిని చూసిన ఓ రిక్షా కార్మికుడు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన ఆమెను సర్దార్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments