Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై బంధువు అత్యాచారం.. ఆపై మర్మాంగంలో ఇనుపరాడ్డుతో పొడిచాడు...

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (10:59 IST)
దేశ రాజధాని ఢిల్లీలో గత 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసు ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇపుడు ఈ ఘటనను తలపించేలా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అత్యాచారం జరిగింది. ఓ యువతిపై సమీప బంధువు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ యువతి మర్మాంగంలో ఇనుప రాడ్డుతో పొడిచాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగాల్ రాష్ట్రంలోని జుల్బాయ్ గురి జిల్లా నిరంజన్ పట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి సమీప బంధువు దగ్గరకు పిలిచాడు. ఆ తర్వాత ఆమెను చెరువు వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ ఆ యువతిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించి అత్యాచారం జరిపాడు. ఆ సమయంలో మరో యువకుడు కూడా ఆ కిరాతకుడుకి సహకరించినట్టు సమాచారం. 
 
అత్యాచారం చేసిన తర్వాత ఆ యువతి మర్మాంగంలో ఇనుప రాడ్డుతో పొడిచి పారిపోయాడు. దీంతో అపస్మారక స్థితిలో పడివున్న యువతిని చూసిన ఓ రిక్షా కార్మికుడు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన ఆమెను సర్దార్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments